Monday 25 May 2015

రామారావు కంటే మగాళ్లా?... రాజశేఖర్ రెడ్డి కంటే మగాళ్లా: శివాజీ

నేటి తరం రాజకీయ నేతలపైనా, టీడీపీ సర్కారులోని మంత్రులపైనా సినీ హీరో, బీజేపీ నేత శివాజీ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లేనని, వాళ్ల తాతలేమీ జమిం...
రామారావు కంటే మగాళ్లా?... రాజశేఖర్ రెడ్డి కంటే మగాళ్లా: శివాజీ

No comments:

Post a Comment