Saturday 20 June 2015

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బాహుబలి స్టోరీ! క్రీ.పూ. 540వ సంవత్సరంలో...

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా బాహుబలి. జూలై 10న ఈ సినిమా విడుదలవుతోంది. అయితే బాహుబలి సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ హల్‌చల్ చేస్తోంది. క్రీ.పూ. 540వ సంవత్సరంలో మహిష్మతి రాజ్యాన్ని ఓ రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), భల్లలదేవ ...
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న బాహుబలి స్టోరీ! క్రీ.పూ. 540వ సంవత్సరంలో...

No comments:

Post a Comment