ఓటుకు నోటు కేసుపై ఏసీబి మరింత పట్టు బిగించే దిశగా విచారణ ముమ్మరం చేసింది. తదుపరి కేసుపై ఏసీబీ డీజీ ఏకె. ఖాన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. కేసులో తదుపరి యాక్షన్ గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీడియోలో దొరికిపోయిన రేవంత్ రెడ్డి స్కాంకు సంబంధించి ...
నెక్ట్స్ కొండగల్ ఎమ్మెల్యే...? రేవంత్ రెడ్డి భార్య గీత?
No comments:
Post a Comment