Thursday 18 June 2015

జగన్‌పై కేసు పెట్టినందుకే ఎర్రన్నాయుడు మరణించాడు: గుడివాడ అమర్నాథ్!

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అన్నందుకే వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విశాఖపట్నం జిల్లా ఇంచార్జీ గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మ...
జగన్‌పై కేసు పెట్టినందుకే ఎర్రన్నాయుడు మరణించాడు: గుడివాడ అమర్నాథ్!

No comments:

Post a Comment