ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. హుజూరాబాద్లో పల్లెవెలుగు బస్సులను ప్రారంభించి కరీంనగర్ వస్తున్న ఈటెల వాహనం మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన...
ఈటెల రాజేందర్ కారు బోల్తా.. గాయాలు
No comments:
Post a Comment