Monday 18 May 2015

2024లో ఏపీ సీఎంగా లోకేశ్... పీఎం కుర్చీలో చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ జోస్యం చెప్పారు. వచ్చే 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్, దేశ ప్రధానమంత్రిగా నారా చంద్రబాబు నాయుడులు బాధ్యతలు చేపడుతారని ఆయన జోస్యం చెప్పారు. ఆదివారం మచిలీపట్నంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడ...
2024లో ఏపీ సీఎంగా లోకేశ్... పీఎం కుర్చీలో చంద్రబాబు!

No comments:

Post a Comment