ఢిల్లీ నడివీధిలో తన కుమార్తెతో వెళ్తున్న ఓ మహిళపై ట్రాఫిక్పోలీస్ ఇటుకతో దాడి చేశాడు. గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో జరిగిందీ ఘటన..ఆమె ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిందని అంటూ సతీష్ చంద్ అనే ఆ పోలీస్ ఆమెను ఆపాడు. అయితే తానేమీ రూల్స్ అతిక్రమించలేదని ఆమె వాదించింది. అయినా 200 రూపాయలు లంచం అడిగాడా పోలీసోడు....
నడిరోడ్డుపై ఇటుకతో కొట్టాడు.. వీడియో!
No comments:
Post a Comment