వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంటకు దేహశుద్ధి చేసిన ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంనగర్లో వెలుగుచూసింది. ఆర్టీసీ కండక్టర్ రమేష్కి భార్యా, ముగ్గురు పిల్లలున్నారు. ఇదిలావుండగానే మరో మహిళతో సంబంధం పెట్టుకున్న రమేష్ గత ఆరు నెలలుగా ఇంటికి రావడం లేదు. ఇదేమిటని నిలదీసిన భార్య తేజస్వినిని కత...
అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు తోలుతీశారు
No comments:
Post a Comment