Wednesday 6 May 2015

రూ. 10 ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు!

దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ భార్యాభర్తల మధ్య రూ.10 కోసం మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. చివరికి ఆ వ్యక్తి తన భార్యను హత్య చేసేందుకు దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం… అశోక్‌(61)అనే వ్యక్తి భార్య రాణి(42)ని పది రూపాయలివ్వమని అడిగాడు. ఆమె ఇవ్వనంది. దీంతో వారిద్దరి మ...
రూ. 10 ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపాడు!

No comments:

Post a Comment